వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం శ్రీగద గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వేముల విజయలక్ష్మి మహేందర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పాపన్న అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

