Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ దర్శన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:26 PM మహబూబ్‌నగర్General
శ్రీ దర్శన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ - Udayam
మరికల్ మండల కేంద్రంలో శ్రీ దర్శన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించడం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ సేవా దృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలని కోరారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం చౌక వ్యయంతో అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించడం జరిగింది. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...