వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుభ సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
Comments
Loading comments...

