వార్తలకు తిరిగి వెళ్లండి

కరోనా సమయంలో ఏర్పాటైన పీఎంకేర్స్ ఫండ్లో 2024-25 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు తాజా ఆడిట్ వివరాలు వెల్లడించాయి.
ఈ నిధులను గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి వినియోగించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. దీంతో పీఎంకేర్స్ నిధుల వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.
Comments
Loading comments...

