వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్యారోగ్య శాఖలో సిబ్బంది కొరత
Harika Jun 20, 2026 5:15 AM ఖమ్మం 9 views2 days ago

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సర్వజనాసుపత్రితో పాటు పీహెచ్సీల్లో వందలాది పోస్టులు ఖాళీగా ఉండటంతో, గైనకాలజీ, రేడియాలజీ వంటి కీలక విభాగాల్లో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి.
ప్రభుత్వం వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...