వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గమని కేటీఆర్ విమర్శించారు. గాంధీపై ప్రేమ ఉంటే పేదల ఆవాసాలను తొలగించకుండా, వారికి ఇండ్లు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు.
ఈ విధ్వంసకర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ, పేదలకు అన్యాయం చేసే అధికారం ఎవరికీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

