Back to feed
రామోజీ ఫిల్మ్సిటీలో ‘డ్రాగన్’ షూటింగ్
Sonia Singh Jun 18, 2026 4:31 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్' చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను చిత్రబృందం ఇక్కడ చిత్రీకరిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్ 'లూగర్' అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, అనిల్ కపూర్, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
Comments
Loading comments...



