Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.63 లక్షలు చెల్లించాల్సింది.. రూ.63 కోట్లు చూపించడంతో షాక్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 11, 2026 10:34 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
రూ.63 లక్షలు చెల్లించాల్సింది.. రూ.63 కోట్లు చూపించడంతో షాక్ - Udayam
మైలవరం మండలం చండ్రగూడెంలోని రైస్ మిల్‌ యజమానిని రూ.1.50 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో సీజీఎస్టీ అధికారిణి మంగమ్మను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2023లో చెల్లించాల్సిన రూ.63 లక్షల జీఎస్టీ బకాయి అధికారుల పొరపాటుతో రూ.63 కోట్లుగా నమోదైంది. అప్పుడే బకాయి చెల్లించినా, కొత్తగా వచ్చిన అధికారిణి రూ.63 కోట్లు బకాయి ఉందంటూ బెదిరించి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...