Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో బస్సు బీభత్సం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:33 AM రంగారెడ్డి General
శంషాబాద్‌లో బస్సు బీభత్సం - Udayam
శంషాబాద్ కిషన్‌గూడలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను, హోటల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుబాయ్ వెళ్లాల్సిన అజ్మల్ మృతి చెందగా, డ్రైవర్‌తో పాటు పలువురు గాయపడ్డారు.

Comments

G
Loading comments...