వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి ఐటీఐ వసతి గృహం శిథిలావస్థకు చేరి క్రిమి కీటకాలు, విషసర్పాలకు నిలయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఐటీఐ చదివే విద్యార్థుల కోసం అప్పట్లో భోజన వసతి ఉండేది.
తర్వాత హాస్టల్ ఎత్తివేయగా, కొంతకాలం విద్యార్థులు వండుకొని ఉన్నారు. ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో ఈ ప్రాంగణం పిచ్చి మొక్కలతో వెలవెలబోతోంది.
Comments
Loading comments...

