వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో పశు వైద్య భవనం శిథిలావస్థకు చేరింది. ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
భవనం లోపలికి వెళ్లాలంటే పశువైద్యాధికారులు, రైతులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పశువులకు మెరుగైన వైద్యం అందాలంటే శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చి నూతన భవనం నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

