వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ప్రకాశం హై రోడ్లోని శేషాపీరాన్ మసీదుకు సంబంధించిన గత పది సంవత్సరాల లెక్కలు చూపించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు.
లెక్కలు చూపాలని పలుమార్లు కోరినప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు.
రాష్ట్ర అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము లెక్కలు చూపించాలని కోరుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

