వార్తలకు తిరిగి వెళ్లండి
గొర్రెలకు టీకాలు తప్పనిసరి
విఘ్నేష్ రెడ్డి Jun 29, 2026 6:55 AM కామరెడ్డి 0 viewsabout 3 hours ago

గొర్రెలకు చిటుకు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి విజయ్ సూచించారు. బైరాపూర్లో సోమవారం సర్పంచి సుధారాణితో కలిసి టీకాలు వేయించి, వ్యాధి లక్షణాలు మరియు జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
చినుకులు పడగానే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున, రైతులు సకాలంలో టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...