వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం సొండిపూడి జడ్పీహెచ్ఎస్లో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నగిరి కరుణాకర్ ప్రశ్నపత్రాలను విడుదల చేశారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇటువంటి పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

