వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 7న హైదరాబాద్ శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో ఆషాడ మాస బోనాల పండుగ ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

