Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Follow Udayam on Google
శివ కుమార్ Aug 13, 2026 3:28 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా - Udayam
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...