వార్తలకు తిరిగి వెళ్లండి
కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
శివ కుమార్ Jun 25, 2026 6:40 AM కడప 6 viewsabout 23 hours ago

పోరుమామిళ్లలో విద్యా వ్యాపారంతో తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జాల సుమంత్, వీరపోగు రవి డిమాండ్ చేశారు.
గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని వారు కోరారు.
Comments
Loading comments...