వార్తలకు తిరిగి వెళ్లండి
పారిశ్రామికవాడలో తీవ్ర నీటి ఎద్దడి

హిందూపురం పారిశ్రామికవాడలో నీటి సమస్య తీవ్రంగా మారడంతో పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కేంద్రానికి సరైన నీటి వసతి లేక రూ.300 కోట్ల విస్తరణ ఒప్పందం కూడా నిలిచిపోయింది.
ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పీఏబీఆర్, గొల్లపల్లి పథకాలు కాగితాలకే పరిమితమవ్వడంతో పరిశ్రమలు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి.
Comments
Loading comments...