వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎండలు భగభగమంటున్నాయి. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వడగాల్పుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తీవ్ర వేడిమి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

