Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో ఏడుగురు భారతీయ కార్మికులు మృతి

Follow Udayam on Google
Vikram Chandra Jun 09, 2026 10:08 AM జాతీయంGeneral
దుబాయ్‌లో ఏడుగురు భారతీయ కార్మికులు మృతి - Udayam
దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును.. కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఈ విషాద ఘటనను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...