వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ జోన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న జన్నారం మండల బందుకు పిలుపునిస్తున్నామని సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ టైగర్ జోన్, అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని 2 వారాలుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 9న బందుకు పిలుపునిస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

