Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 5న ధర్పల్లిలో ధర్నా. విజయవంతం చేయాలని పిలుపు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 01, 2026 4:41 PM నిజామాబాద్General
సెప్టెంబర్ 5న ధర్పల్లిలో ధర్నా. విజయవంతం చేయాలని పిలుపు - Udayam
ధర్పల్లి: అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలికి ఎలాంటి ఆంక్షలు, కటాఫ్ డేట్ లేకుండా చేయూత పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ధర్పల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ విధించి అనేక మంది కార్మికులకు పెన్షన్ అందకుండా చేసిందని విమర్శించారు.

Comments

G
Loading comments...