వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 5న ఖమ్మంలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశానికి పెద్ద ఎత్తున తరలిరావాలని మహబూబ్నగర్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కోడిగంటి జైపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
పెన్షన్లు పెంచాలని, కొత్త పింఛన్లు ఇవ్వాలని, ఉచిత బస్సు ప్రయాణం, 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

