వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లిలోని అంజనాద్రి క్షేత్రం నుంచి సెప్టెంబర్ 5 శనివారం ఉదయం 7 గంటలకు మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆఖరి శనివారం నిర్వహించే ఈ పాదయాత్ర పిట్లం,
నిజాంసాగర్ తదితర ప్రాంతాల మీదుగా ఎల్లారెడ్డి రామాలయం వరకు కొనసాగనుంది. నిర్వాహకులు కిషోర్ పంతులు, మోహన్ రెడ్డి ఎల్లారెడ్డి రామాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు.
Comments
Loading comments...

