వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సెప్టెంబర్ 1వ తేదీన సిరిసిల్ల లో పర్యటించనున్నారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు.
జిల్లా ఉన్నతాధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

