వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భీమారం బీజేపీ మండల అధ్యక్షుడు నాగం శివకుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించిన చారిత్రక రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

