వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం తేదీ 17.09.2026 సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ధర్పల్లి ఆధ్వర్యం లో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది .
ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని ఎంపీడీఓ మారుతి కోరారు
Comments
Loading comments...

