Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్‌ బ్యాంక్‌కు ‘రాజభాషా కీర్తి’ పురస్కారం

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 11:56 AM జాతీయంవాణిజ్యం
సెంట్రల్‌ బ్యాంక్‌కు ‘రాజభాషా కీర్తి’ పురస్కారం - Udayam
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ‘రాజభాషా కీర్తి’ పురస్కారం లభించింది. బ్యాంకు అధికారిక భాష హిందీ వినియోగం, అమలులో చూపిన ప్రగతికి గుర్తింపుగా ఈ అవార్డును అందించింది. రాజభాషా విభాగం నిర్వహించిన హిందీ దివస్‌ వేడుకల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ అవార్డులను అందజేస్తారు.

Comments

G
Loading comments...