వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఆగాపురాలో రౌడీ షీటర్ షేక్ అస్లాం ప్రాణ భయంతో జైలుకు వెళ్లాలని హోటల్లో గ్యాస్ సిలిండర్లు, పాత్రలను విసిరి బీభత్సం సృష్టించాడు. తనకు బయట రక్షణ లేదని అతను ఆందోళన చెందాడు.
విషయం తెలుసుకున్న హబీబ్నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ప్రాణ రక్షణ కోసం జైలుకు వెళ్లేందుకే ఈ విధ్వంసానికి పాల్పడినట్లు అస్లాం తెలిపాడు.
Comments
Loading comments...

