వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జెండా చౌరస్తా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 22.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. బియ్యం విలువ రూ.1,03,140గా అధికారులు తెలిపారు.
ఇన్స్పెక్టర్ మిర్యాల వెంకట్రాజు ఫిర్యాదు మేరకు వానరసి రమేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

