వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీర్స్ డే సందర్భంగా మంగళవారం ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులపాటు అన్ని డివిజన్లలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఇంజినీర్లు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గతేడాది 245 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ ఏడాది మరింత సేకరించేందుకు కృషి చేస్తున్నారు. రేపటి శిబిరానికి కలెక్టర్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు
Comments
Loading comments...

