Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముకునూర్‌లో విత్తన మేళా ప్రారంభం

సతీష్ కుమార్ Jun 25, 2026 1:12 PM రంగారెడ్డి 17 viewsabout 16 hours ago
ముకునూర్‌లో విత్తన మేళా ప్రారంభం - Udayam Digital
ముకునూర్ రైతువేదికలో గురువారం విత్తన మేళాను సర్పంచ్ శిల్ప ప్రేమాకర్ ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సూచించిన సన్నరకం, స్వల్పకాలిక వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...