వార్తలకు తిరిగి వెళ్లండి
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సాంబా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలు, అనుమానితులపై తనిఖీలను ముమ్మరం చేశారు.
సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

