వార్తలకు తిరిగి వెళ్లండి
సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

సికింద్రాబాద్ జనరల్ బజార్ జగన్నాథ రథయాత్ర జూలై పదహారున వైభవంగా ప్రారంభం కానుంది. రామగోపాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఏళ్లుగా ఈ సాంప్రదాయం నిరంతరాయంగా సాగుతోంది.
ఉదయం విశేష దర్శనాల అనంతరం సాయంత్రం ప్రారంభమయ్యే శోభాయాత్ర మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...