Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

దివ్య శ్రీ Jul 14, 2026 3:29 PM పెద్దపల్లి 23 viewsabout 2 hours ago
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ - Udayam Digital
పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీశ్‌ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అభివృద్ధి పనుల బిల్లుల కోసం గుత్తేదారును డిమాండ్ చేయడంతో ఈ దాడులు జరిగాయి. అతని నివాసంలో జరిపిన సోదాల్లో రూ. 32 లక్షల నగదు లభ్యమైంది. ఏఈని అరెస్టు చేసిన అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు.

Comments

G
Loading comments...