Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంపుహౌస్ దగ్గర 28 మంది ఎమ్మెల్యేల ధర్నా

ధనుష్ రెడ్డి Jul 14, 2026 3:41 PM హైదరాబాద్ 30 viewsabout 2 hours ago
పంపుహౌస్ దగ్గర 28 మంది ఎమ్మెల్యేల ధర్నా - Udayam Digital
గోదావరి నీళ్లను వెంటనే లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సమస్య వస్తే 28 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడిన కౌశిక్ రెడ్డి, నీటిని విడుదల చేసే దమ్ముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల వద్ద తమ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతారని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...