వార్తలకు తిరిగి వెళ్లండి

కో–లొకేషన్, డార్క్ ఫైబర్ కేసుల పరిష్కారంలో భాగంగా ఎన్ఎస్ఈ సెబీకి రూ.714.74 కోట్లు చెల్లించింది. మొత్తం రూ.1,491.21 కోట్ల సెటిల్మెంట్కు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు వెల్లడించింది.
ఇప్పటికే రూ.776.47 కోట్లు డిపాజిట్ చేసిన ఎన్ఎస్ఈ, మిగిలిన మొత్తాన్ని తాజాగా చెల్లించింది. ఐపీవో ద్వారా సుమారు రూ.30,000 కోట్లు సమీకరించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.
Comments
Loading comments...
