వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పీహెచ్సీ మంగళవారం 'ఆరోగ్య మహిళ' క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ అస్మా అఫ్సిన్ తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన మహిళలకు పలు రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పలు ఆరోగ్య సమస్యలపై వైద్యులు తగిన సలహాలు, సూచనలు అందించారు.
Comments
Loading comments...

