వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో స్క్రబ్ఎక్స్ పేరుతో కోట్లలో మోసం చేశారనే ఆరోపణలపై కంపెనీ సీఈవో తిరుమల కొండ రమేశ్పై టూ టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.24 వేలు ఇస్తామని చెప్పి కోట్లలో వసూలు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.
నగదు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఈవోపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.
Comments
Loading comments...

