వార్తలకు తిరిగి వెళ్లండి

యేలేటిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ఇద్దరు ఉపాధ్యాయులతోనే తరగతులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకరు సెలవు పెడితే మిగిలిన ఒక్కరే అన్ని తరగతులు బోధించాల్సి వస్తోందని, తక్షణమే స్పందించి సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని పాఠశాల వర్గాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...

