వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం స్వర్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎల్ఎన్ అమలుపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల చదువును పరిశీలించారు.
హెచ్ఎం స్వర్ణ పాఠశాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

