వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలు ప్రారంభమవుతున్న వేళ బస్సుల ఫిట్నెస్పై ఆందోళన నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని 277 బస్సుల్లో ఇంకా 96 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేదు. అడ్మిషన్లపై చూపే శ్రద్ధ, విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యాలు చూపడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాత బస్సులు, అనుభవం లేని డ్రైవర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

