వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా అడిగొప్పల నిదానంపాటి అమ్మవారి ఆలయంలో 2021-24 మధ్య రూ.కోట్ల అక్రమాలు జరిగినట్లు తనిఖీ నివేదిక వెల్లడించింది.
లడ్డూల విక్రయాలు, సిబ్బంది వేతనాల నుంచి వివిధ ఖర్చుల వరకు ఇష్టారాజ్యంగా లెక్కలు చూపి సొమ్ము కాజేశారని నివేదిక పేర్కొంది. ఆలయ ఆదాయం పెరిగినా ఖర్చులూ పెంచి చూపినట్లు తేలింది.
Comments
Loading comments...

