Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ కస్టమర్లకు భారీగా సైబర్‌ రీఫండ్లు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 6:11 PM ఆల్ ఇండియా బిజినెస్
ఎస్‌బీఐ కస్టమర్లకు భారీగా సైబర్‌ రీఫండ్లు - Udayam
ఎస్‌బీఐ ఖాతాదారులకు సైబర్‌ మోసాల రీఫండ్లు భారీగా పెరిగాయి. 2023-24లో రూ.12.38 లక్షలుగా ఉన్న రీఫండ్‌ మొత్తం 2025-26లో రూ.858.72 లక్షలకు చేరిందని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. మోసగాళ్ల ఖాతాలను స్తంభింపజేసి ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఆర్‌బీఐ కొత్త రిపోర్టింగ్‌ విధానం వల్ల 2025-26లో నమోదైన కేసుల సంఖ్య తగ్గినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...