వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కు తగ్గించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆరో లావాదేవీ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.23+జీఎస్టీ, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.11+జీఎస్టీ వసూలు చేయనుంది. ఈ మార్పులు శాలరీ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి.
Comments
Loading comments...

