వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2026-27 ఆర్థిక సంవత్సరంలో 11,000-12,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి తెలిపారు. పదవీ విరమణలు, పెరుగుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా క్లరికల్, ఆఫీసర్ క్యాడర్లలో నియామకాలు ఉంటాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా 200-250 కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కొత్త నివాస ప్రాంతాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో సేవలను విస్తరిస్తామని వెల్లడించ
Comments
Loading comments...

