వార్తలకు తిరిగి వెళ్లండి
సంతోష్నగర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ సంతోష్నగర్-చంచల్గూడ మార్గంలో రూ.620 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక స్టీల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరాయి.
మరో నెల రోజుల్లోనే ఈ 3.32 కిలోమీటర్ల సరికొత్త వంతెనను జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సంతోష్నగర్ నుంచి చంచల్గూడ ప్రయాణ సమయం కేవలం 5 నిమిషాలకు తగ్గనుంది.
Comments
Loading comments...