వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇండ్ల కోసం సీపీఐ వినతి

చిగురుమామిడిలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిప్యూటీ తహశీల్దార్ను సీపీఐ కోరింది. ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
అర్హులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేపడతామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు తహశీల్దార్ కళావతికి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...