వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలాపురం శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా నేడు విశేష ప్రదోష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ వారు కోరారు.
Comments
Loading comments...

