వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలంలో ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాగుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
నందారం, సురారం తదితర ప్రాంతాల్లో ఇసుక డంపులు ఏర్పాటు చేసి రవాణా చేస్తున్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
Comments
Loading comments...
